నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ

1928చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని పంచముఖ హనుమాన్ వీధిలో డాక్టర్ హాజీమీయా దంపతులు బుధవారం నిరుపేద మహిళలకు నిత్యవసర సరుకులను అందజేశారు. రంజాన్ మాసం సందర్భంగా తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 300 నుండి 400 మంది వరకు నిరుపేద మహిళలకు పండుగకు సరిపడా నిత్యవసర కిట్లను బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ హాజీ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్