పార్టీ ఇన్చార్జ్ పోచారం భాస్కర్ రెడ్డిని సత్కరించిన నాయకులు

81చూసినవారు
పార్టీ ఇన్చార్జ్ పోచారం భాస్కర్ రెడ్డిని సత్కరించిన నాయకులు
కోటగిరి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఉమ్మడి జిల్లా మాజీ డిసిసిబి చైర్మన్, పార్టీ ఇంచార్జ్ పోచారం భాస్కర్ రెడ్డిని నాయకులు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో అండగా ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకుంటానని ఎవరు అధైర్య పడకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చూపాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్