ప్రభుత్వ సబ్సిడీ ఉచిత చేప పిల్లలు విడుదల చేసిన పోచారం

62చూసినవారు
ప్రభుత్వ సబ్సిడీ ఉచిత చేప పిల్లలు విడుదల చేసిన పోచారం
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో ప్రభుత్వ సబ్సిడీ ఉచిత చేప విత్తనాన్ని విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, యఫ్ డివో శ్రీపతి, నాయకులు అంజిరెడ్డి, ఏజాస్, అలిమొద్దీన్ బాబా, నార్ల రవీందర్, నార్ల సురేష్, యండి. దావూద్, నార్ల ఉదయ్, మృత్స్య శాఖ అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్