రాజారామ్ దుబ్బ పేద ప్రజలకు ఇండ్లను ఇవ్వలేదు.. ఇన్చార్జి ఏనుగు

59చూసినవారు
బాన్సువాడ పట్టణంలోని రాజారాం దుబ్బాలో నివాసమున్న పేద ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే పోచారం అందివ్వలేదని కేవలం తన అనుచరులకు కార్యకర్తలకు ఇండ్లను కట్టబెట్టారని పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్