మస్జీద్ ఏ నూర్ కమిటీ అధ్యక్షులుగా షేక్ నయీమ్

73చూసినవారు
మస్జీద్ ఏ నూర్ కమిటీ అధ్యక్షులుగా షేక్ నయీమ్
బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర మస్జీద్ -ఏ -నూర్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా షేఖ్ నయీముద్దీన్, ఉపాధ్యక్షులుగా షేఖ్ బషీరుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ ఇషాఖ్, కోశాధికారిగా మహిమూద్, కార్యదర్శులుగా మహేబూబ్ భాయ్, అబ్దుల్ రజాఖ్, సంయుక్త కార్యదర్శిగా ఇక్బాల్, కార్యవర్గ సభ్యులుగా అజ్మత్, మొహ్మద్ తాహెర్, షేక్. కలీమ్ లను ఎన్నుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్