ఎంఈఓను సన్మానించిన విద్యార్థి సంఘం నాయకులు

50చూసినవారు
ఎంఈఓను సన్మానించిన విద్యార్థి సంఘం నాయకులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలానికి నూతనంగా ఎంఈవోగా ఎంపికైన చందర్ ను విద్యార్థి సంఘం నాయకులు శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

సంబంధిత పోస్ట్