విద్యుత్ స్తంభాన్ని కబ్జా చేసిన ఇంటి యాజమాన్యం

54చూసినవారు
విద్యుత్ స్తంభాన్ని కబ్జా చేసిన ఇంటి యాజమాన్యం
బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ రెండో వీధిలో ఒక ఇంటి యాజమాన్యం ఇంటి కాంపౌండ్ వాల్ ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని కబ్జా చేసింది. మున్సిపాలిటీ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభం కబ్జా చేసిన పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు. ఇంటి యాజమాన్యం నుండి మున్సిపల్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ స్తంభాన్ని విడిపించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్