ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణకు నేడే చివరి రోజు

1889చూసినవారు
ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణకు నేడే చివరి రోజు
బాన్సువాడ పట్టణంలోని మున్సిపల్ పరిధిలోని శనివారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతూ 3వ వార్డులో అభయ హస్తం 6 గ్యారంటీలకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. అనంతరం నేడు చివరి రోజు ఉండడం వలన  బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు దరఖాస్తు చేసుకోవలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు,యువకులు,వార్డు మహిళలు,మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్