గణపతి ఆలయ నిర్మాణం కోసం 51000 రూపాయలు విరాళం

75చూసినవారు
గణపతి ఆలయ నిర్మాణం కోసం 51000 రూపాయలు విరాళం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గణేష్ తాండ వద్ద గల స్వయంభు గణపతి ఆలయం నిర్మాణం కోసం పిట్లం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మంచి విజయ్ దంపతులు 51000 రూపాయలు విరాళంగా అందజేస్తానని శనివారం అలయ కమిటీ సభ్యులకు తెలిపారు. సంకష్టహర చతుర్దశి సందర్భంగా మంచి విజయ్ దంపతులు అభిషేకం, అర్చన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్