మద్నూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తుకారం తెప్ప వార్, రాష్ట్ర బిజెవైఎం నాయకులు కృష్ణ పటేల్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ సంతోష్ తులావర్, శ్రీపాద పటేల్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.