జుక్కల్: మిషన్‌ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

85చూసినవారు
జుక్కల్: మిషన్‌ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో గల పోచమ్మ కాలనీలో గత నాలుగు ఐదు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదని స్థానికులు మంగళవారం వాపోతున్నారు. మిషన్ భగీరథ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్