మహనీయుల జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట

52చూసినవారు
మహనీయుల జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట
పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహనీయుల జయంతి ఉత్సవాలలో జుఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ , రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్