నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

57చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టుకు 4000 క్యూసెక్కులు ఎగువ భాగం నుంచి వస్తుండడంతో సాయంత్రం 6 గంటలకు రెండు గేట్లను మూసివేయడం జరిగిందని నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405. 00 అడుగులు కాగా ప్రస్తుతం 1404. 84 అడుగుల నీరు ఉందని. 17. 802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17. 571 టిఎంసిల నీళ్లు ప్రాజెక్టులు నిలకడగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్