కలెక్టరేట్ లో శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

52చూసినవారు
కలెక్టరేట్ లో శాంతి కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల, మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధుశర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువులను తరలించవద్దన్నారు.

సంబంధిత పోస్ట్