కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్

85చూసినవారు
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి సందర్శించి ఇక్కడ నెలకొన్న నీటి ఎద్దడి సమస్య గురించి తెలుసుకొని, నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పిట్లం తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్