రాంపూర్ (కలన్) ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

58చూసినవారు
రాంపూర్ (కలన్) ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలన్) గ్రామంలోనీ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నార్య, ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు శ్వేత మేడం, గంగ జమున మేడం, రేఖ మేడం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్య సార్ కి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్