రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్

58చూసినవారు
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
రక్తదానం చేసి మరొకరి ప్రాణాన్ని కాపాడండి అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిభిరంను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి శిబిరాలు మరిన్ని నిర్వహించాలని, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉంచాలని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణం కాపాడగలిగిన వారమవుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్