అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడంపై రైల్వే బోర్డు క్లారిటీ

84చూసినవారు
అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడంపై రైల్వే బోర్డు క్లారిటీ
రైల్వే టికెట్లకు సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రైల్వే బోర్డు సమర్థించుకుంది. అధిక సంఖ్యలో క్యాన్సిలేషన్లు, బెర్తులు వృథా కావడమే కారణంగా పేర్కొంది. నవంబర్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్