గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్

77చూసినవారు
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్
గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం టేక్రియాల్ చెరువులో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనం క్రమపద్ధతిలో, సమన్వయంతో సామరస్య పూర్వకంగా నిర్వహించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్