రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి

66చూసినవారు
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ చెప్పారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంతో పాటు రామేశ్వరపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున రైతులు ఇబ్బందులు పడతారని చెప్పారు.

సంబంధిత పోస్ట్