అంతంపల్లి వీడీసీ కార్యవర్గం ఏర్పాటు

60చూసినవారు
అంతంపల్లి వీడీసీ కార్యవర్గం ఏర్పాటు
భిక్కనూరు మండలంలోని అంతంపల్లి విడిసి కార్యవర్గాన్ని సోమవారం గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా అమృతారెడ్డి, ఉపాధ్యక్షులుగా పిట్ల రాములు, కోశాధికారిగా రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం పలువురుని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అమృతా రెడ్డి మాట్లాడుతూ, అందరి సహకారంతో తాను పని చేస్తానని చెప్పారు. తమకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్