విద్యుత్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం

63చూసినవారు
విద్యుత్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి పట్టణంలోని విద్యుత్ శాఖ ఉద్యోగులకు బుధవారం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులకు మెడిసిన్, ఆర్థోపెడిక్స్, డెంటల్, కార్డియాలజీ, మహిళ ఉద్యోగులకు ఆంకాలజీ స్క్రీనింగ్, తదితర పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఎం. రమేష్ బాబు, డివిజనల్ ఇంజనీర్ టెక్నికల్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్