మద్నూరు కుండల వేలం

596చూసినవారు
మద్నూరు కుండల వేలం
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో కుమ్మరి కుల సంఘం సమావేశం ఏర్పాటు కావడం జరిగింది. ప్రతి సంవత్సరము బారెడు పోచమ్మ బోనాల పండుగ తర్వాత మిగిలిన కుండలను వేలం ఆదివారం జరుగుతుందని మద్నూర్ మండల అధ్యక్షుడు విజయ్ తెలపడం జరిగింది. ఈ సమావేశంలో చెట్టుకింది గంగారం, మిద్దింటి గంగారం మరియు ఈరాన్న కుమ్మరి కుల బంధువులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్