ఓఖ-రామేశ్వరం రైలులో క్షేమంగా చేరిన కామారెడ్డి జిల్లా వాసులు

54చూసినవారు
ఓఖ-రామేశ్వరం రైలులో ప్రయాణించిన కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రయాణికులు బుధవారం సాయంత్రం4. 45నిముషాలకు కామారెద్ధికి గంట ఆలస్యంతో క్షేమంగా చేరుకున్నారు. పొగలు వ్యాపించిన ఎస్-3బోగీలోనే మంగళవారం సాయంత్రం 5. 30గంటలకు అహమాదబాద్లో వీరు ఎక్కారు. ఎట్టకేలకు ఈ ప్రయాణికులు 3. 45నిముషాలకు కామారెడ్డి చేరుకున్నారు. నాందేడ్ లో టెక్నీకల్ సిబ్బంది పూర్తి స్థాయిలో రైలు పరిశీలించాక భయం పోయిందని ప్రయాణికులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్