పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి

82చూసినవారు
పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
కొత్తగా ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు. గురువారం జుక్కల్ ఎమ్యెల్యే కీజంపు ఆఫీసులో నూతనంగా ఎన్నికైన మండలాల అధ్యక్షులతో ఎమ్యెల్యే సమావేశం అయ్యారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో జుక్కల్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్