దేవుని పేరుతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న బీజేపీ

81చూసినవారు
దేవుని పేరుతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న బీజేపీ
దేవునికి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ. కులాలకు మతాలకు చిచ్చు పెట్టి. అబ్ కె బార్ 400 పార్ అంటూ రాజ్యాంగాన్ని మార్చడానికి బిజేపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అబ్ కె బార్ బిజేపి సంసద్ కె బార్ అయ్యేలా ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్