రైతులకు బోనస్ 500 ఇవ్వాలని కలెక్టర్ కు బీఆర్ఎస్ నేతల వినతి

566చూసినవారు
రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, వరి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ కుమార్ వి పాటిల్ కు మాజీ శాసనసభ సభాపతి, బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్