10వ వార్డులో బీజేపీ నేతల ప్రచారం

58చూసినవారు
10వ వార్డులో బీజేపీ నేతల ప్రచారం
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ లోని 10 వ వార్డు లోని భూత్ నం 247, 245 లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి బీబీ. పాటిల్ కు ఓటు వేసి గెలిపించాలని భూత్ అధ్యక్షులు అగల్ దివిటి రాజేష్, వంగపల్లి కాశీనాథ్ గురువారం ప్రచారం నిర్వహించారు. ఔర్ఎక్ బార్ 400 పార్ కేంద్రంలో మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలియచేసి కమలం పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపంచాలంటూ కోరారు.

సంబంధిత పోస్ట్