ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం

73చూసినవారు
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పిఎసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశంతో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను గెలిపిస్తే ఎల్లారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని గడపగడపకు వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు చెన్న లక్ష్మణ్, షేక్ గయాజుద్దీన్, వినోదగౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్