ఎల్లారెడ్డి: దేవి నవరాత్రుల్లో మూడవరోజులో భాగంగా అన్నపూర్ణ శాకంబరీ దేవిగా

71చూసినవారు
ఎల్లారెడ్డి: దేవి నవరాత్రుల్లో మూడవరోజులో భాగంగా అన్నపూర్ణ శాకంబరీ దేవిగా
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్ లో నవరాత్రులలో భాగంగా మూడో రోజు శనివారం ఉదయం 7 గంటలకు శాకంబరీ దేవిగా వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా వైశ్యసోదరీమణులు అమ్మవారికి అలంకరణ చేశారు. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణతో పాటు వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ గుప్తా, తదితరులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్