ఎల్లారెడ్డి: ఘనంగా ఆరవ రోజు వైశ్య భవన్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు

54చూసినవారు
ఎల్లారెడ్డి: ఘనంగా ఆరవ రోజు వైశ్య భవన్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్ లో నవరాత్రులలో భాగంగా మంగళవారం ఆరవ రోజు పూజ కార్యక్రమం లలితాదేవి అవతారం వైశ్యసోదరీమణులు అమ్మవారికి అలంకరణ చేశారు. సాయంత్రం అట్ల బతుకమ్మ ఆ తర్వాత ఎనిమిది గంటలకు అల్పాహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు కంచర్ల బాలకిషన్ గుప్తా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్