జిల్లాలో పెరుగుతున్న పోలింగ్ శాతం: బాన్సువాడలో అత్యధికం

68చూసినవారు
జిల్లాలో పెరుగుతున్న పోలింగ్ శాతం: బాన్సువాడలో అత్యధికం
కామారెడ్డి జిల్లాలో పోలింగ్ ప్రశాంతగా సాగుతుంది. మధ్యాహ్నం 1గంట వరకు వరకు జుక్కల్ లో 53. 62శాతం, ఎల్లారెడ్డిలో 54. 20శాతం, కామారెడ్డి 47. 46శాతం, బాన్సువాడలో 49 శాతం పోలింగ్ నమోదయ్యిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల వరకు జుక్కల్ లో 33. 62 శాతం, యెల్లారెడ్డిలో 34. 23, కామారెడ్డిలో 29. 79, బాన్సువాడలో 53. 59 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్