మట్టి వినాయకుని ప్రతిష్టాపనకు డిజె సౌండ్ తో ఊరేగింపు

70చూసినవారు
మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రజల్లో మార్పుకు ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో తయారు చేయించిన మట్టి వినాయకున్ని వాహనంలో ఎల్లారెడ్డి తెచ్చారు. శుక్రవారం రాత్రి ముత్యాల పోచమ్మ ఆలయంలో వినాయకుని ఏర్పాటుకు అంబేద్కర్ చౌరస్తా నుండి ఆలయం వరకు భజరంగ్ దళ్ కార్యకర్తలు డిజె సౌండ్ తో ఊరేగింపుతో మట్టి గణపతిని తరలించారు.

సంబంధిత పోస్ట్