ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎన్ సీసీ అధికారులు

50చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎన్ సీసీ అధికారులు
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదివారం ఎన్ సీసీ డిచ్ పల్లి సెవెంత్ బేటాలియన్ యూనిట్ ఆఫీసర్స్ సందర్శించారు. సెప్టెంబర్ నెలలో ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాలలో 600 మంది ఎన్ సీసీ విద్యార్థిని, విధార్థులకు 10రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఎన్ సీసీ యూనిట్ మంజూరు కోసం వారు కొరకు కళాశాల భవనం, క్రీడా ప్రాంగణం పరిశీలించారు. వీరి వెంట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. లక్ష్మీనారాయణ వున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్