ఎల్లారెడ్డిలో మొదలైన వర్షం: ఆందోళనలో రైతన్నలు

67చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంతో పాటు మండలంలో సోమవారం మధ్యాహ్నం 2. 15నిముషాల నుండి ఉరుములు, మెరువులు, పిడిగులతో కూడిన భారీ వర్షం మొదలైంది. ఈ వర్షంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆరిగాలం కష్టపడి పండించిన పంటలు కొనుగోలు కేంద్రాలకు తరలించి, వర్షంలో వడ్లు తడవకుండా తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ వరి ధాన్యం ఓ వైపు తడుస్తూనే ఉంది. కొందరు రైతులు కోసి పొలాల్లోనే వడ్లు పెట్టి కాపాడుకునే ప్రయత్నంలో వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్