ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

68చూసినవారు
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన తడిగం రాజిరెడ్డి (41) అనే వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి తిరిగి వచ్చి అప్పుల పాలవ్వగా అప్పుల కారణంగా మానసికంగా ఇబ్బందులకు గురై శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే లుంగితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ రంజిత్ కుమార్ శనివారం తెలిపారు. భార్య తడిగం సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్