పాఠశాలలో ఫ్యాను బహుకరించిన స్వచ్ఛంద సేవా సంస్థ

1062చూసినవారు
పాఠశాలలో ఫ్యాను బహుకరించిన స్వచ్ఛంద సేవా సంస్థ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బుధవారం గోపాల్రావుపేట్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనకయ్య- రాజమణి కుమారుడు దాసరి సంజయ్ మేడిపల్లి గురుకుల పాఠశాల హాస్టల్లో చదువుతున్నాడు. ఆయన జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్