ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఓ

1049చూసినవారు
బోయినపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులలో భాగంగా ఫిష్ బ్రిడ్ పనులను మంగళవారం డి ఆర్ డి ఏ పిడి శేషాద్రి ఏపిడి నర్సింలతో కలిసి పరిశీలించారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఉద్దేశం ఏప్రిల్ నుండి ప్రతి కూలికి 250 రూపాయలు చెల్లించుటకు నిర్ణయించారనీ భార్యాభర్తలు జూన్ వరకు ఇద్దరు పని చేస్తే రోజుకు 500 కూలి వస్తాయని జూన్ వరకు 20వేల రూపాయల ఉపాధి పొందవచ్చనీ తెలిపారు. ఎంపీడీవో జయశిల, ఏపీవో సవిత, ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్