ఆదాయం ఘనం.. వసతులు శూన్యం

62చూసినవారు
కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించే గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనీస వసతులు కరవయ్యాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకైన భవనంలో నిత్యం రిజిస్ట్రేషన్ కార్యక్రమం కొనసాగుతుందీ. దీంతో కార్యాలయానికి ప్రతిరోజు వందల్లో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు, తాగునీటి వసతులు లేవనీ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్