బోయినపల్లి లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

62చూసినవారు
బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్