సైబర్ మోసం.. రూ. 1. 25 లక్షల టోకరా

13630చూసినవారు
సైబర్ మోసం.. రూ. 1. 25 లక్షల టోకరా
కొడిమ్యాల మండలంలో సైబర్ నేరగాళ్లు రూ. 1. 25 లక్షలు చోరీ చేసిన ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. నాచుపల్లికి చెందిన సౌమ్యకు సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి రూ. 21, 000 రైతుబంధు మంజూరయ్యాయని, ఖాతా వివరాలు చెప్పాలని కోరారు. దీంతో ఆమె ఫ్రెండ్ సంధ్య, భర్త సుమన్, మరో వ్యక్తి రమేష్ ఖాతా వివరాలు చెప్పారు. కొద్దిసేపటికి ముగ్గురి ఖాతా నుంచి రూ. 1, 25, 408 మాయం కాగా. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్