భవన నిర్మాణ కార్మికుల మీడియా సమావేశం

76చూసినవారు
భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బోయిన్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. సెప్టెంబర్ 23న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. కార్మికులకు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వం ద్వారా నేరుగా ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్