చొప్పదండి: మాదకద్రవ్యాలపై అవగాహన సమావేశం

50చూసినవారు
చొప్పదండి: మాదకద్రవ్యాలపై అవగాహన సమావేశం
చొప్పదండి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం ఎస్సై అనూష ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల పై అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తు బంగారు మయం చేసుకోవాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ గురించి విద్యార్థులకు వివరించారు. ఫోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐని శాలువాతో సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్