పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయునికి సన్మానం..

582చూసినవారు
నర్సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎం. లక్ష్మారెడ్డి స్కూల్ అసిస్టెంట్ పదవీ విరమణ సమావేశము జరిగినది. దీనికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రవణ్ కుమార్ అధ్యక్షత వహించారు. బోయిన్పల్లి మండలము నర్సింగాపూర్ పాఠశాలలో పదవి విరమణ సన్మాన సభలో తెలంగాణ రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డీఈవో, ఎంఈఓ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్