పూడూరులో కాంగ్రెస్ నేతలు జోరుగా ఎన్నికల ప్రచారం

555చూసినవారు
పూడూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఈ లోక్ సభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు అమలు చేసిన, గ్యారెంటీల గూర్చి రాబోయే కాలంలో కాంగ్రెస్ గ్యారెంటీలు మరియు అభివృద్ధి గూర్చి ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్