బ్యాటరీ దొంగల అరెస్ట్

61చూసినవారు
బ్యాటరీ దొంగల అరెస్ట్
డీసీఎం వ్యాన్ బ్యాటరీలను దొంగలించిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసినట్లు జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎస్ఐ సిహెచ్ రవి కిరణ్ తెలిపారు. మండలంలోని నందగిరి ఐతిపల్లి గ్రామాలలో నిలిపి ఉన్న రెండు డిసిఎం వ్యాన్ల బ్యాటరీలను దొంగలించిన మల్యాల మండలం లంబాడి పల్లికి చెందిన మాధవేని ప్రశాంత్, ఊబిది అంజయ్యలను పట్టుకొని బ్యాటరీలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్