ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ

1529చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో తహసీల్దార్ అంబటి రజిత ఆధ్వర్యంలో పోలీసు శాఖ సహకారంతో శుక్రవారం ఐ ఓట్ ఫర్ ష్యుర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులలో కలిసి ధర్మారంలో ర్యాలీ నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసిల్దార్ రజిత, ఎస్ఐ టి. సత్యనారాయణ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్