ఇండోనేషియాలో భూకంపం

61చూసినవారు
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా తూర్పు జావా ప్రావిన్స్‌లోని ) సముద్రగర్భంలో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు అయినట్లు ఆ దేశ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. దాని భూకంప కేంద్రం తుబాన్ రీజెన్సీకి ఈశాన్యంగా 132 కి.మీ. దూరంలో, 10 కి.మీ. లోతులో ఉందని ఏజెన్సీ వెల్లడించింది. భూప్రకంపనలతో భారీ అలలు ఎగసిపడే అవకాశం లేనందున ఏజన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్