ఆలయ నిర్మాణానికి విరాళం అందచేత

50చూసినవారు
ఆలయ నిర్మాణానికి విరాళం అందచేత
గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామంలో శనివారం శ్రీ గుండు మల్లన్న స్వామి దేవస్థాన ఆలయ నిర్మాణా సహాయార్థంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి రూ.11,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్