ధర్మపురి క్షేత్రంలో భక్తుల తాకిడి

581చూసినవారు
ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు సెలవు దినం కావడంతో వేకువ జామునే క్షేత్రానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్